ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు ఢీకొని యువకుడి దుర్మరణం

ABN, First Publish Date - 2020-09-29T08:12:25+05:30

రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండలం కడియాలకుంట శివారులో సోమవారం ఉదయం రైలింజన్‌ ఢీకొనడంతో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కడియాలకుంట పంచాయతీ పరిధి బూర్జుగడ్డతండాకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షాద్‌నగర్‌ రూరల్‌, సెప్టెంబరు 28: రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండలం కడియాలకుంట శివారులో సోమవారం ఉదయం  రైలింజన్‌ ఢీకొనడంతో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కడియాలకుంట పంచాయతీ పరిధి బూర్జుగడ్డతండాకు చెందిన సభావత్‌ రాంసింగ్‌(26) తండా శివారులో ఉన్న తమ పొలం సమీపంలోని రైలు పట్టాలపై కూర్చుని చెవిలో ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకుని పాటలు వింటున్నాడు.  కొత్తగా వేసిన లైన్‌పై రైలు రాదన్న ధీమాతో కూర్చున్నాడు. అయితే ట్రాక్‌ పనుల్లో ఉన్న రైలు ఇంజన్‌ అదే లైన్‌పై వచ్చి ఆ యువకుడిని ఢీకొట్టడంతో మృతి చెందాడు. 

Updated Date - 2020-09-29T08:12:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising