ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టోలీ చౌకిలో నౌహీరా షేక్ భూములను స్వాధీనం చేసుకున్న ఈడీ

ABN, First Publish Date - 2020-08-08T19:24:40+05:30

హైదరాబాద్: టోలీ చౌకిలో నౌహీరా షేక్ భూములను ఈడీ స్వాధీనం చేసుకుంది. టోలీ చౌకి ఎస్ఏ కాలనీలో రూ.70 కోట్ల విలువైన 81 ప్లాట్లను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టోలీ చౌకిలో నౌహీరా షేక్ భూములను ఈడీ స్వాధీనం చేసుకుంది. టోలీ చౌకి ఎస్ఏ కాలనీలో రూ.70 కోట్ల విలువైన 81 ప్లాట్లను ఈడీ ఆధీనంలోకి తీసుకుంది. రెవెన్యూ, పోలీసుల సహకారంతో నౌహీరా షేక్ భూములను ఈడీ స్వాధీనం చేసుకుంది. హీరా గోల్డ్ కేసులో సుమారు రూ.300 కోట్ల ఆస్తులను తాత్కాలిక జప్తు చేసింది. సుమారు రూ.5వేల కోట్ల హీరా గోల్డ్ కుంభకోణంపై మనీ లాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది.

Updated Date - 2020-08-08T19:24:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising