ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి మరింత కఠినంగా లాక్‌డౌన్

ABN, First Publish Date - 2020-04-03T14:29:30+05:30

హైదరాబాద్: నేటి నుంచి లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. దారి తప్పితే రెండేళ్లపాటు జైలుకి పంపిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నేటి నుంచి లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. దారి తప్పితే రెండేళ్లపాటు జైలుకి పంపిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో 25 వేల లాక్ డౌన్ కేసులు, 34 వేల వాహనాలను అధికారులు సీజ్ చేశారు. అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర హోంశాఖ సీరియస్ ఆదేశాలు చేసింది. కారణం లేకుండా బయటకు వస్తే నేరుగా జైలుకే పంపిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. సెక్షన్ 188 ఐపీసీ, 271 ప్రాణాంతక వ్యాధులు, ప్రాణాలకు ముప్పు, క్వారంటైన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వంటి అంశాలపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని అధికారులు వెల్లడించారు.

Updated Date - 2020-04-03T14:29:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising