ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోదావరిలోని దీవిలో చిక్కుకున్న ముగ్గురు గొర్రెల కాపరులు

ABN, First Publish Date - 2020-10-19T01:37:00+05:30

గోదావరిలోని దీవిలో చిక్కుకున్న ముగ్గురు గొర్రెల కాపరులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్: గత నాలుగు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో పలు పట్టణాలతోపాటు కొన్ని గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకుపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లతోపాటు లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి.


ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లాలోని లక్ష్మణచాంద మండలం మునిపెల్లి దగ్గర గోదావరిలోని దీవిలో ముగ్గురు గొర్రెల కాపరులు చిక్కుకున్నారు. 400 గొర్రెలతో 3 రోజుల క్రితం మేత కోసం వెళ్లి దీవిలో కాపరులు చిక్కుకుపోయారు. శ్రీరాంసాగర్ నుంచి నీటిని విడుదల చేయడంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.

Updated Date - 2020-10-19T01:37:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising