ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీకి వెళ్లొచ్చినవారు ముందుకు రావాలి

ABN, First Publish Date - 2020-04-01T08:15:35+05:30

ఇటీవల ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్న వరంగల్‌ ఉమ్మడి జిల్లా వాసులు వైద్య పరీక్షలకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైద్య పరీక్షలకు సహకరించాలి: ఎర్రబెల్లి

వరంగల్‌ అర్బన్‌, మార్చి 31, (ఆంధ్రజ్యోతి)/తొర్రూరు రూరల్‌: ఇటీవల ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్న వరంగల్‌ ఉమ్మడి జిల్లా వాసులు వైద్య పరీక్షలకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ వర్గం మతపెద్దలతో మాట్లాడి కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంగళవారం హన్మకొండలో మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం, గుర్తూర్‌ గ్రామాల్లో ఉన్న వలస కూలీలకు ప్రభుత్వం తరఫున 12 కిలోల బియ్యం, రూ.500 నగదును మంత్రి ఎర్రబెల్లి పంపిణీ చేశారు.   

Updated Date - 2020-04-01T08:15:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising