ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎరువుల కొరత ఉండొద్దు: నిరంజన్‌ రెడ్డి

ABN, First Publish Date - 2020-05-09T09:40:22+05:30

రాష్ట్రంలో వానాకాలం పంటలకు ఎరువుల కొరత లేకుండా చూడాలని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం హాకాభవన్‌లో అధికారులతో ఆయన సమీక్ష

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రంలో వానాకాలం పంటలకు ఎరువుల కొరత లేకుండా చూడాలని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం హాకాభవన్‌లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గతంలో రాష్ట్రం కోరిన రేక్‌ పాయింట్లు వెంటనే మంజూరు చేయాలని రైల్వే అధికారులను కోరాలని సూచించారు. రామగుండం ఎరువుల కార్మాగారం వెంటనే పూర్తి చేయడానికి ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉంటుందని ప్రకటించారు.

Updated Date - 2020-05-09T09:40:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising