ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి.. భారీ చోరీ..

ABN, First Publish Date - 2020-10-21T12:28:47+05:30

వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి నగదు, బంగారం, వెండి దోచుకున్న ఘటన నాచారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. హెచ్‌ఎంటీనగర్‌లో నివసించే ప్రదీ్‌పకుమార్‌ అడ్వర్టైజ్‌మెంట్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. నేపాల్‌కు చెందిన అర్జున్‌, మాయ దంపతులు కొన్నిరోజుల క్రితం ఆయన ఇంట్లో పనిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి నగదు, బంగారం, వెండి దోచుకున్న ఘటన నాచారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. హెచ్‌ఎంటీనగర్‌లో నివసించే ప్రదీ్‌పకుమార్‌ అడ్వర్టైజ్‌మెంట్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. నేపాల్‌కు చెందిన అర్జున్‌, మాయ దంపతులు కొన్నిరోజుల క్రితం ఆయన ఇంట్లో పనిలో చేరారు. కొంతకాలం నమ్మకంగా పనిచేసిన వారు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రదీ్‌పకుమార్‌ తల్లి లలిత(70)కు మత్తు మందు ఇచ్చి ఇంట్లో ఉన్న రూ. 10 లక్షలు, 18 తులాల బంగారం, 40 తులాల వెండి దోచుకుని పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం ఎనిమిది పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

Updated Date - 2020-10-21T12:28:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising