ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజేంద్ర‌నగర్‌లో వరుస చోరీలు..

ABN, First Publish Date - 2020-09-16T15:18:31+05:30

రంగారెడ్డి: రాజేంద్రనగర్ పీఎస్ పరిధి హైదర్ గూడలో అర్థరాత్రి వరుస చోరీలు జరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: రాజేంద్రనగర్ పీఎస్ పరిధి హైదర్ గూడలో అర్థరాత్రి వరుస చోరీలు జరుగుతున్నాయి. వెంకటసాయి అపార్ట్‌మెంట్‌లోని మూడు ఫ్లాట్‌లలో దొంగతనం జరిగింది. పక్క ఫ్లాట్‌లకు ముందుగా తాళాలు వేసి చోరీకి పాల్పడ్డారు.  పలు ఫ్లాట్‌ల వాసులు లాక్‌డౌన్ కారణంగా తమ సొంతూర్లకు వెళ్లారు. సుమారు 45 తులాల బంగారం, 30 తులాల వెండితో పాటు విలువైన వస్తువులు దుండగులు ఎత్తుకెళ్లారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-09-16T15:18:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising