ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగ్గురు ముస్లిమేతరుల గెలుపు

ABN, First Publish Date - 2020-12-05T09:21:45+05:30

మజ్లిస్‌ పార్టీ ఈసారి క్లీన్‌చిట్‌, యువతకే టికెట్లు ఇచ్చింది. నలుగురు ముస్లిమేతరులకు టికెట్లు ఇచ్చి ముగ్గురిని గెలిపించుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మజ్లిస్‌ పార్టీ ఈసారి క్లీన్‌చిట్‌, యువతకే టికెట్లు ఇచ్చింది. నలుగురు ముస్లిమేతరులకు టికెట్లు ఇచ్చి ముగ్గురిని గెలిపించుకుంది. పురానాపుల్‌ నుంచి సున్నం రాజ్‌మోహన్‌, కార్వాన్‌ నుంచి మందగిరి స్వామి యాదవ్‌, ఫలక్‌నుమా నుంచి తారాబాయి గెలిచారు.

రాజ్‌మోహన్‌, తారాబాయి గతంలోనూ కార్పొరేటర్లే. జాంబాగ్‌ నుంచి డి.మోహన్‌ స్థానంలో జడల రవీంద్రకు ఎంఐఎం టికెట్‌ ఇవ్వడంతో ఓడిపోయింది. కొందరు పాత అభ్యర్థులను డివిజన్లు మార్చి గెలిపించుకుంది. 


Updated Date - 2020-12-05T09:21:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising