ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించిన బాధితుడు

ABN, First Publish Date - 2020-10-24T11:30:13+05:30

ఇటీవల జరిగిన కుటుంబ తగాదాలో తమ ప్రమేయం లేకున్నా పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారని ధర్మారానికి చెందిన దుపాకి నరేందర్‌ మానవహక్కుల సంఘాన్ని శుక్రవారం ఆశ్రయించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గీసుగొండ, అక్టోబరు 23: ఇటీవల జరిగిన కుటుంబ తగాదాలో తమ ప్రమేయం లేకున్నా పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారని ధర్మారానికి చెందిన దుపాకి నరేందర్‌ మానవహక్కుల సంఘాన్ని శుక్రవారం ఆశ్రయించారు. క్రాంతి, మహేష్‌లు ఘర్షణ పడి కొట్టుకుంటుంటే వారిని నివారించేందుకు ప్రయత్నించానని నరేందర్‌ వాపోయాడు. ప్రత్యక్షసాక్షిగా ఉన్న తనపై ఎఫ్‌ఐఆర్‌లో ఏ4 నిందితుడిగా ఎస్‌ఐ అక్రమంగా కేసు నమోదు చేశారని ఆరోపించారు. క్రాంతి పిటీషన్‌లో తన పేరు కూడా లేదన్నారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌, డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు నరేందర్‌ వివరించారు.  

Updated Date - 2020-10-24T11:30:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising