ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ మూడు పార్టీల ప్రణాళికలు మోసపూరితం

ABN, First Publish Date - 2020-11-25T07:57:58+05:30

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు మోసపూరితమైన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రె్‌సపైతమ్మినేని విమర్శ

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు మోసపూరితమైన ప్రణాళికలతో ఓట్లు దండుకోవాలని చేసే ప్రయత్నాలను ఓటర్లు గమనించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు.

కేంద్రంలో బీజేపీ ఆరేళ్లుగా అధికారంలో ఉందని, సికింద్రాబాద్‌ నుంచి గతంలో దత్తాత్రే య, ప్రస్తుతం కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రులుగా ఉన్నా నిధులు విడుదల చేయించలేదని విమర్శించారు. కనీసం వరద బాధితులను ఆదుకోలేదని అన్నారు.  


Updated Date - 2020-11-25T07:57:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising