ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటుకు నోటు కేసు శుక్రవారానికి వాయిదా

ABN, First Publish Date - 2020-11-25T08:03:19+05:30

ఓటుకు నోటు కేసు తదుపరి విచారణను ఏసీబీ ప్రత్యేక కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి) : ఓటుకు నోటు కేసు తదుపరి విచారణను ఏసీబీ ప్రత్యేక కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. మంగళవారం ఈ కేసు విచారణకు రాగా.. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్‌సింహ హైకోర్టులో దాఖలు చేసిన డిశ్చార్జ్‌ పిటిషన్లపై విచారణ ప్రారంభం కానున్న నేపథ్యంలో గడువు కావాలని కోరారు.

దీంతో ఏసీబీ కోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న సెబాస్టియన్‌ దాఖలు చేసిన డిశ్చార్జ్‌ పిటిషన్‌పై నిర్ణయాన్ని న్యాయస్థానం అదే రోజుకు వాయిదా వేసింది.


Updated Date - 2020-11-25T08:03:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising