ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేకను చంపి తిన్న చిరుత

ABN, First Publish Date - 2020-12-19T07:25:45+05:30

కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌ అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. గురువారం రాత్రి మేకల మందపై దాడి చేసిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భయాందోళనలో నస్రుల్లాబాద్‌ వాసులు

బాన్సువాడ, డిసెంబరు 18: కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌ అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. గురువారం రాత్రి మేకల మందపై దాడి చేసిన చిరుత ఒక మేకను ఎత్తుకెళ్లి తినేసింది. బాన్సువాడ-నిజామాబాద్‌ ప్రధాన రహదారికి పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలో పులి సంచరించడంతో అటు ప్రయాణికులు, ఇటు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పశువులను మేపడానికి అటవీ ప్రాంతానికి వెళుతున్న కాపర్లు, రైతులు జంకుతున్నారు.


కొన్ని రోజుల క్రితం నస్రుల్లాబాద్‌ అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు రైతులు, వాహనదారులు చెబుతున్నా.. అటవీ అధికారులు మాత్రం  బోనును ఏర్పాటు చేయకపోవడం, పట్టుకునేందుకు ప్రయత్నించకపోవడంపై  ప్రజలు మండిపడుతున్నారు.


Updated Date - 2020-12-19T07:25:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising