ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బత్తాయిలను ప్రభుత్వమే కొనాలి: రైతాంగ సమితి

ABN, First Publish Date - 2020-04-12T09:31:11+05:30

బత్తాయిలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షుడు వెంకటయ్య శనివారం డిమాండ్‌ చేశారు. లాక్‌డౌన్‌ వల్ల నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం పరిష్కారం చూపడం లేదని విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): బత్తాయిలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని  రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షుడు వెంకటయ్య శనివారం డిమాండ్‌ చేశారు. లాక్‌డౌన్‌ వల్ల నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం పరిష్కారం చూపడం లేదని విమర్శించారు. మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాల్లో బత్తాయిలను పండించిన రైతులు నష్టపోతున్నారని తెలిపారు.

Updated Date - 2020-04-12T09:31:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising