ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలిక ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-07-01T11:36:50+05:30

కడుపు నొప్పి భరించలేక ఓ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్మకు పాల్పడింది. ముల్కనూర్‌ ఎస్సై వెంకటరంగయ్యసూరి వివరాల ప్రకారం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమదేవరపల్లి, జూన్‌ 30: కడుపు నొప్పి భరించలేక ఓ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్మకు పాల్పడింది. ముల్కనూర్‌ ఎస్సై వెంకటరంగయ్యసూరి వివరాల ప్రకారం.. మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన బైరవేన వర్ష(16)  కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా తగ్గలేదు. దీంతో మనస్తాపానికి గురై సోమవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగింది. తల్లిదండ్రులు వరంగల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందింది. 

Updated Date - 2020-07-01T11:36:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising