ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాదవశాత్తు కాల్వలో పడి రైతు మృతి

ABN, First Publish Date - 2020-07-31T16:53:02+05:30

మరిపెడ మండలం బురాన్‌పురంలో విషాదం నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్ జిల్లా: మరిపెడ మండలం బురాన్‌పురంలో విషాదం నెలకొంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఎస్ఆర్ఎస్పీ డీబీఎం-36 కాలువకు గండి పడింది. దీనిని అధికారులు పట్టించుకోకపోవడంతో.. గుగ్గిళ్ల ముత్తయ్య అనే రైతు గండి పూట్చడానికి వెళ్లాడు. అయితే ప్రమాదవ శాత్తు కాల్వలో పడి రైతు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-07-31T16:53:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising