ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతిపక్షాలను కలిస్తే వాస్తవాలు తెలిసేవి

ABN, First Publish Date - 2020-04-28T09:59:20+05:30

తెలంగాణలో కరోనా నివారణ చర్యలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం ప్రతిపక్షాలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కేంద్ర బృందం పర్యటనపై వీహెచ్‌

రాంనగర్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కరోనా నివారణ చర్యలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం ప్రతిపక్షాలను సంప్రదించకపోవడం బాధాకరమని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. సోమవారం ఆయన బాగ్‌ అంబర్‌పేటలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర బృందం వైద్యాధికారులతో కాకుండా, స్వయంగా పర్యటిస్తే వాస్తవాలు తెలుస్తాయని పేర్కొన్నారు. అలా కాకుండా ప్రభుత్వం చెప్పింది వింటే ఫలితాలు ఏకపక్షంగా వస్తాయని చెప్పారు.

Updated Date - 2020-04-28T09:59:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising