ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీది అబద్ధపు ప్రచారం

ABN, First Publish Date - 2020-12-03T08:09:49+05:30

సోషల్‌ మీడియాలో బీజేపీ అబద్ధాలను ప్రచారం చేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. బీజేపీ ఐటీ సెల్‌ హెడ్‌ అమిత్‌ మాలవియా రైతులపై చేసిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌

హైదరాబాద్‌, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): సోషల్‌ మీడియాలో బీజేపీ అబద్ధాలను ప్రచారం చేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. బీజేపీ ఐటీ సెల్‌ హెడ్‌ అమిత్‌ మాలవియా రైతులపై చేసిన పోస్టింగ్‌ను ట్విటర్‌ తొలగించడంపై ఆమె స్పందించారు.

‘‘మ్యానిపులేటేడ్‌ మీడియా పేరుతో బీజేపీ ఐటీ సెల్‌ నాయకుడి ట్వీట్‌ను తొలగించడం మంచుకొండలాంటిది. బీజేపీ వ్యాప్తిచేసిన తప్పుడు ప్రచారాలపై ఏదో ఒక రోజు నిజం విజయం సాధిస్తుంది.’’ అని కల్వకుంట్ల కవిత ట్వీట్‌ చేశారు. 


Updated Date - 2020-12-03T08:09:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising