ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పదోతరగతి గ్రేడింగ్‌ కేటాయింపు ప్రారంభం

ABN, First Publish Date - 2020-06-16T10:01:54+05:30

వందశాతం ఉత్తీర్ణత సాధించిన పదోతరగతి విద్యార్థుల గ్రేడింగ్‌ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వందశాతం ఉత్తీర్ణత సాధించిన పదోతరగతి విద్యార్థుల గ్రేడింగ్‌ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఫార్మేటివ్‌ అసె్‌సమెంట్‌(ఎ్‌ఫఏ) మార్కుల ఆధారంగా ఉత్తీర్ణత చేయాలని ఈనెల 8న సీఎం ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థులు సాధించిన నాలుగు ఎఫ్‌ఏ మార్కుల పునఃపరిశీలన ప్రక్రియ 4 రోజుల పాటు సాగింది. సోమవారం నుంచి గ్రేడింగ్‌ ప్రక్రియ మొదలుపెట్టారు. కరోనా నేపథ్యంలో సిబ్బంది పూర్తిస్థాయిలో హాజరుకాకపోవడంతో ఈ ప్రక్రియ నిదానంగా సాగుతోంది. వారం రోజుల్లో అంతా పూర్తి చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.

Updated Date - 2020-06-16T10:01:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising