ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు

ABN, First Publish Date - 2020-05-23T14:07:59+05:30

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకీ విశ్వరూపం దాల్చుతున్నాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకీ విశ్వరూపం దాల్చుతున్నాయి. భద్రాచలంలో అత్యధికంగా 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రికార్డ్ స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి వేళల్లో సైతం వేడిగాలులు వీస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఎండ వేడిమిని భరించలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

Updated Date - 2020-05-23T14:07:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising