ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జ్యోతి ప్రజ్వలన చేసిన తెలుగు రాష్ట్రాల గవర్నర్లు

ABN, First Publish Date - 2020-04-06T04:07:19+05:30

కరోనాపై పోరులో భాగంగా తెలంగాణ గవర్నర్‌ తమిళసై, ఏపీ గవర్నర్‌ హరిచందన్‌ జ్యోతిప్రజ్వలన చేశారు. ప్రధాని పిలుపునకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనాపై పోరులో భాగంగా తెలంగాణ గవర్నర్‌ తమిళసై, ఏపీ గవర్నర్‌ హరిచందన్‌  జ్యోతిప్రజ్వలన చేశారు. ప్రధాని పిలుపునకు ప్రతి స్పందించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కాంతి వెలుగులతో కరోనా చీకటికి ముగింపు ఖాయమని గవర్నర్‌ హరిచందన్‌ చెప్పారు. కరోనా బాధితులను ఆశల తీరం వైపు నడిపించేందుకు వెలుగు దివ్వెలు ఇవి అని ఆయన అన్నారు. 

Updated Date - 2020-04-06T04:07:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising