ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో మహిళా కమిషన్ ఏర్పాటు చేయాలంటూ నిరసన

ABN, First Publish Date - 2020-09-18T20:04:08+05:30

హైదరాబాద్: తెలంగాణలో మహిళా కమిషన్ ఏర్పాటు చేయాలంటూ ట్యాంక్ బండ్ అంబేద్కర్‌ విగ్రహం వద్ద టీటీడీపీ తెలుగు మహిళలు నిరసన కార్యక్రమం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో మహిళా కమిషన్ ఏర్పాటు చేయాలంటూ ట్యాంక్ బండ్ అంబేద్కర్‌ విగ్రహం వద్ద టీటీడీపీ తెలుగు మహిళలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా అధ్యక్షురాలు తిరునగరి జ్యోత్స్న, పలువురు మహిళలు పాల్గొన్నారు. మహిళ కమిషన్ ఏర్పాటు చేయాలంటూ అంబేద్కర్‌ విగ్రాహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జ్యోత్స్న ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు గడిచినా మహిళా కమిషన్ లేకపోవటం అన్యాయమన్నారు. మహిళలపై సీఎం కేసీఆర్‌కు చిన్నచూపు తగదన్నారు. ప్రభుత్వం మహిళా కమిషన్ ఏర్పాటు చేసే వరకూ పోరాటం సాగిస్తామని జ్యోత్స్న తెలిపారు. 

Updated Date - 2020-09-18T20:04:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising