ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాశీలో చిక్కుకున్న 60 మంది తెలంగాణ వాసులు

ABN, First Publish Date - 2020-03-26T08:17:07+05:30

కాశీకి వెళ్లిన 60 మంది హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా వాసులు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు అవుతున్న నేపథ్యంలో అక్కడే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • లాక్‌డౌన్‌తో తిరిగి రాలేని పరిస్థితి
  • ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి


నార్సింగి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): కాశీకి వెళ్లిన 60 మంది హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా వాసులు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు అవుతున్న నేపథ్యంలో అక్కడే చిక్కుకుపోయారు. ఈ నెల 13న భక్తుల బృందం రైలుమార్గంలో కాశీ యాత్రకు బయలు దేరింది. 29న తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. ఇందులో ఎక్కువ మంది వృద్ధులే ఉన్నారు. ట్యాబ్లెట్లు, డబ్బులు అయిపోయాయని తమను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ స్పందించాలని కోరుతున్నారు. 

Updated Date - 2020-03-26T08:17:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising