ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లు అమ్మితే నేరుగా జైలుకే: మంత్రి హరీష్‌రావు

ABN, First Publish Date - 2020-05-17T21:44:36+05:30

డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లు అమ్మితే నేరుగా జైలుకే: మంత్రి హరీష్‌రావు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని శరవేగంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రావురూకుల, తోర్నాల గ్రామాల్లో నిర్మించిన 50 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. పేద ప్రజలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సకల వసతులతో ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని హరీష్‌రావు అన్నారు. ప్రభుత్వం అందించిన డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లు అమ్మితే నేరుగా జైలుకు పంపుతామని హరీష్‌రావు హెచ్చరించారు.


Updated Date - 2020-05-17T21:44:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising