ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెన్త్‌ పరీక్షల నిర్వహణకే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు

ABN, First Publish Date - 2020-06-03T23:18:41+05:30

టెన్త్‌ పరీక్షల నిర్వహణకే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. పరీక్షల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నామని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టెన్త్‌ పరీక్షల నిర్వహణకే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. పరీక్షల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నామని  విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. కట్టడి ప్రాంతాల్లోని విద్యార్థులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. పరీక్షల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. పరీక్షల నిర్వహణపై సమీక్ష చేసి రిపోర్ట్ ఇవ్వాలని గతంలోనే కోర్టు ఆదేశించింది.


తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. జూన్ 8 నుంచి జులై 5 వరకూ పరీక్షలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. జూన్ 8న ఇంగ్లీష్ పేపర్-1, జూన్ 11న ఇంగ్లీష్ పేపర్-2, 14న మ్యాథ్స్ పేపర్-1, 17న మ్యాథ్స్ పేపర్-2, 20న సైన్స్ పేపర్-1, 23న సైన్స్ పేపర్-2, 26న సోషల్ స్టడీస్ పేపర్-1, 29న సోషల్ స్టడీస్ పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. మార్చి 19న తెలంగాణలో టెన్త్ పరీక్షలు మొదలయ్యాయి. 3 పరీక్షలు పూర్తయిన తర్వాత హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం టెన్త్ పరీక్షలను వాయిదా వేశారు. 

Updated Date - 2020-06-03T23:18:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising