ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా మరణాలను తెలంగాణ ప్రభుత్వం దాచడం సరికాదు: కిషన్ రెడ్డి

ABN, First Publish Date - 2020-08-01T21:25:17+05:30

కరోనా మరణాలను తెలంగాణ ప్రభుత్వం దాచడం సరికాదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తపుబట్టారు. గాంధీ ఆస్పత్రిని కిషన్‌రెడ్డి సందర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: కరోనా మరణాలను తెలంగాణ ప్రభుత్వం దాచడం సరికాదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తపుబట్టారు. గాంధీ ఆస్పత్రిని కిషన్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు కేంద్రం సహకరిస్తోందని తెలిపారు. ఔట్‌సోర్సింగ్ వైద్యుల నియామకాలను పెంచాలన్నారు. కరోనా విజేతలు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆగస్ట్‌లో కరోనా తీవ్రత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారని పేర్కొన్నారు. టెస్టింగ్‌ సమయంలో తప్పుడు అడ్రస్‌ ఇస్తే చర్యలు తీసుకోవాలని కిషన్‌రెడ్డి ఆదేశించారు.

Updated Date - 2020-08-01T21:25:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising