ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముల్కలపల్లిలో 5 నిమిషాలు ఆగి హామీ ఇచ్చిన కేసీఆర్

ABN, First Publish Date - 2020-11-01T01:34:45+05:30

రైతు వేదికలను ప్రారంభించి ప్రపంచంలో ఎక్కడా రైతులకు వేదికలు లేవని చెప్పారు. ఇప్పటి వరకు రైతులకు ఒక వ్యవస్థ అంటూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ జనగామ జిల్లా కొడకండ్లలో పర్యటించిన విషయం తెలిసిందే. అక్కడ కొత్త చరిత్రకు ఆయన శ్రీకారం చుట్టారు. రైతు వేదికలను ప్రారంభించి ప్రపంచంలో ఎక్కడా రైతులకు వేదికలు లేవని చెప్పారు. ఇప్పటి వరకు రైతులకు ఒక వ్యవస్థ అంటూ లేదన్నారు. రైతు వేదికలు తన కలని.. ఈ వేదికలు రైతులను సంఘటిత శక్తిగా మారుస్తాయని తెలిపారు. త్వరలోనే భూ సమగ్ర సర్వే జరుగుతుందని, సంకల్పం గట్టిగా ఉంటే రైతు రాజ్యం వచ్చి తీరుతుందని కేసీఆర్ జోస్యం చెప్పారు.  


అనంతరం హైదరాబాద్ బయల్దేరిన సీఎం కేసీఆర్ యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం ముల్కలపల్లిలో 5 నిమిషాల పాటు ఆగారు. భువనగిరి-గజ్వేల్ రోడ్డును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. 

Updated Date - 2020-11-01T01:34:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising