ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీటీఎస్‌ కార్యదర్శి రఘునాథరావు గుండెపోటుతో మృతి

ABN, First Publish Date - 2020-04-10T07:11:29+05:30

టీడీపీ సీనియర్‌ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కందిమల్ల రఘునాథరావు (57) గుండెపోటుతో మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎర్రగడ్డ, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): టీడీపీ సీనియర్‌ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కందిమల్ల రఘునాథరావు (57) గుండెపోటుతో మృతి చెందారు. ఎర్రగడ్డలోని తన నివాసంలో గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన నిజామాబాద్‌ జిల్లా, బోధన్‌ నియోజకవర్గంలోని కాలంపాడుకు తరలించారు. రఘునాథరావు మృతి పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సంతాపం ప్రకటించారు. 

Updated Date - 2020-04-10T07:11:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising