ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య నలిగిన టీడీపీ, లెఫ్ట్‌

ABN, First Publish Date - 2020-12-05T09:19:42+05:30

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య జరిగిన పోరులో టీడీపీ, వామపక్షాలు, టీజేఎస్‌ నలిగిపోయాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 హైదరాబాద్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య జరిగిన పోరులో టీడీపీ, వామపక్షాలు, టీజేఎస్‌ నలిగిపోయాయి. ఈ పార్టీలు ఒక్క డివిజన్లోనూ సత్తా చూపలేక పోయాయి. ఒకప్పుడు.. ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్‌ స్థానాన్ని గెలుచుకున్న టీడీపీ.. తాజాగా   ఒక్క డివిజన్‌లోనూ ప్రభావం చూపలేకపోయింది.

గత ఎన్నికల్లో వచ్చిన ఒక్క సీటునూ కోల్పోయింది. అలాగే, ముందుండి ఉద్యమాలు నడిపించే వామపక్షాలు కూడా ప్రభావం చూపడంలో విఫలమయ్యాయి. 24 డివిజన్లలో పోటీ చేసిన టీజేఎస్‌ నామమాత్రపు ఓట్లనే సాధించగలిగింది. 


Updated Date - 2020-12-05T09:19:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising