నేడు టీడీపీ సమన్వయ కమిటీ భేటీ
ABN, First Publish Date - 2020-11-03T07:41:35+05:30
టీడీపీ-టీఎస్ సమన్వయ కమిటీ తొలి సమావేశం మంగళవారం జరుగనుంది.
హైదరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): టీడీపీ-టీఎస్ సమన్వయ కమిటీ తొలి సమావేశం మంగళవారం జరుగనుంది.
రాష్ట్ర పార్టీ సమన్వయ బాధ్యతలను సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్రావుకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ భవన్లో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగనుంది.
Updated Date - 2020-11-03T07:41:35+05:30 IST