ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్పొరేట్‌ శక్తులకు కేంద్రం వత్తాసు: తమ్మినేని

ABN, First Publish Date - 2020-10-24T09:31:57+05:30

కార్పొరేట్‌ శక్తులకు కేంద్రం వత్తాసు: తమ్మినేని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వనపర్తి టౌన్‌, అక్టోబరు 23: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశ సంపదను శరవేగంగా కార్పొరేట్‌ శక్తులకు కట్టబెడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు.  వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక యాదవ సంఘ భవనంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో మత కల్లోలం, ఆర్థిక సంక్షోభం సృష్టిస్తున్న బీజేపీని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ను  గెలిపించాలని కోరారు. 

Updated Date - 2020-10-24T09:31:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising