ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తలసాని శ్రీనివాసయాదవ్‌పై జగ్గారెడ్డి ఫైర్

ABN, First Publish Date - 2020-07-10T01:25:40+05:30

మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌కు తలసాని చెంచాగిరి చేసింది చాలని హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌కు తలసాని చెంచాగిరి చేసింది చాలని హెచ్చరించారు. తలసాని పహిల్వాన్‌ గిరి బంద్ చెయ్ అని వార్నింగ్ చేశారు. తలసాని ప్రజల కోసం కాదని, కేసీఆర్‌ కుటుంబం కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చి దమ్ము నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. తన నిషాని కోసమే కేసీఆర్‌ కొత్త సచివాలయం నిర్మిస్తున్నారని జగ్గారెడ్డి దుయ్యబట్టారు.

Updated Date - 2020-07-10T01:25:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising