ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సూర్యాపేటలో దారుణం.. ఉపసర్పంచ్‌పై కత్తులతో దాడి..

ABN, First Publish Date - 2020-05-06T16:08:15+05:30

భూవివాదంలో ఉప సర్పంచ్‌పై మాజీ ఎంపీటీసీ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లాలోని కాల్వపల్లి తండాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. జిల్లాలోని మఠంపల్లి మండలం కాల్వపల్లి తండాలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట : భూవివాదంలో ఉప సర్పంచ్‌పై మాజీ ఎంపీటీసీ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లాలోని కాల్వపల్లి తండాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. జిల్లాలోని మఠంపల్లి మండలం కాల్వపల్లి తండాలో భూ వివాదం విషయంలో ఉప సర్పంచ్ సక్కు నాయక్ ఇంటిపై మాజీ ఎంపీటీసీ తన అనుచరులతో కలిసి దాడి చేశాడు. సక్కు నాయక్‌పై కత్తులతో దాడి చేసి గాయపరిచారు. దీంతో సక్కు నాయక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, స్థానికులు.. సక్కు నాయక్‌ను హుజూర్ నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-05-06T16:08:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising