ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను నాశనం చేసే చట్టాలొద్దు: సురవరం

ABN, First Publish Date - 2020-12-17T09:10:00+05:30

రైతులను సర్వనాశనం చేసే చట్టాలు వద్దని, కార్పొరేట్‌ వ్యవసాయ విధానం దేశప్రజలకు ఆమోదయోగ్యం కాదని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రైతులను సర్వనాశనం చేసే చట్టాలు వద్దని, కార్పొరేట్‌ వ్యవసాయ విధానం దేశప్రజలకు ఆమోదయోగ్యం కాదని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం మక్దూం భవన్‌లో రంగారెడ్డి జిల్లా సీపీఐ కార్యదర్శి జంగయ్య అధ్యక్షతన జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి రైతులు సహా వివిధ వర్గాలు చేస్తున్న ఉద్యమాలకు మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-17T09:10:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising