ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిద్దిపేట జిల్లా సూరంపల్లిలో దొంగల బీభత్సం

ABN, First Publish Date - 2020-06-06T16:31:03+05:30

దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో దొంగల బీభత్సం సృష్టించారు. గట్ల కనకయ్య ఇంటి తాళం పగులగొట్టి 5 తులాల బంగారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో దొంగల బీభత్సం సృష్టించారు. గట్ల కనకయ్య ఇంటి తాళం పగులగొట్టి 5 తులాల బంగారం, 90 తులాల వెండి, 25 వేలు నగదు ఎత్తుకెళ్లారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-06-06T16:31:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising