సిద్దిపేట జిల్లా సూరంపల్లిలో దొంగల బీభత్సం
ABN, First Publish Date - 2020-06-06T16:31:03+05:30
దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో దొంగల బీభత్సం సృష్టించారు. గట్ల కనకయ్య ఇంటి తాళం పగులగొట్టి 5 తులాల బంగారం
సిద్దిపేట: దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో దొంగల బీభత్సం సృష్టించారు. గట్ల కనకయ్య ఇంటి తాళం పగులగొట్టి 5 తులాల బంగారం, 90 తులాల వెండి, 25 వేలు నగదు ఎత్తుకెళ్లారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2020-06-06T16:31:03+05:30 IST