ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్నారిని కరిచి చంపిన ఊరకుక్కలు

ABN, First Publish Date - 2020-07-11T09:02:22+05:30

ములుగు జిల్లా దేవగిరిపట్నంలో ఆరేళ్ల చిన్నారిని ఊరకుక్కలు అతిదారుణంగా కరిచి చంపాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు, జూలై 10: ములుగు జిల్లా దేవగిరిపట్నంలో ఆరేళ్ల చిన్నారిని ఊరకుక్కలు అతిదారుణంగా కరిచి చంపాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రామప్ప-పాకాల పైప్‌లైన్‌ పనులు చేసేందుకు కర్ణాటక రాష్ట్రం గుల్‌బర్గా నుంచి వచ్చిన కార్మికులు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ పనులకు వెళ్లి వచ్చిన కార్మికురాలు శుక్రవారం సాయంత్రం తన ఆరేళ్ల కుమారుడిని నివాసం వద్ద వదిలి బహిర్భూమికి వెళ్లింది. అక్కడే ఉన్న కుక్కల మంద బాలుడిపై దాడిచేసి చంపేశాయి. తిరిగి వచ్చిన తల్లి కుమారుడిని విగతజీవిగా చూసి గుండెలవిసేలా రోదించింది. 

Updated Date - 2020-07-11T09:02:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising