ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖమ్మానికి ఐటీ వెలుగులు!

ABN, First Publish Date - 2020-12-07T08:45:39+05:30

ఖమ్మంలో నూతనంగా నిర్మించిన ఐటీహబ్‌ను సోమవారం మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌ కుమార్‌, మహమూద్‌ అలీ, ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. హైదరాబాదు తర్వాత పలు జిల్లా కేంద్రాల్లో ఐటీసేవల విస్తరణలో భాగంగా ఖమ్మంలో రూ.27 కోట్లతో ఈ ఐటీహబ్‌ మొదటి దశ పనులు పూర్తయ్యాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు ఐటీహబ్‌ ప్రారంభం 


ఖమ్మం, డిసెంబరు 6: ఖమ్మంలో నూతనంగా నిర్మించిన ఐటీహబ్‌ను సోమవారం మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌ కుమార్‌, మహమూద్‌ అలీ, ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. హైదరాబాదు తర్వాత పలు జిల్లా కేంద్రాల్లో ఐటీసేవల విస్తరణలో భాగంగా ఖమ్మంలో రూ.27 కోట్లతో ఈ ఐటీహబ్‌ మొదటి దశ పనులు పూర్తయ్యాయి. మొత్తం ఐదు ఫ్లోర్లతో సువిశాలంగా నిర్మించిన ఐటీహబ్‌ ఖమ్మానికి కొత్త వెలుగులు తెచ్చింది. ఇప్పటికే 16 సంస్థలు ఇక్కడ తమ వ్యాపారాలు ప్రారంభించేందుకు ముందుకు రాగా పదికిపైగా కంపెనీలతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. కాగా, ఐటీహబ్‌ రెండో దశ పనులకు మరో రూ.25 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 

Updated Date - 2020-12-07T08:45:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising