ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పింఛన్‌ కోసం నిలబడి.. వృద్ధురాలి మృతి

ABN, First Publish Date - 2020-09-16T09:52:00+05:30

పింఛన్‌ కోసం లైన్‌లో నిలబడి ఓ వృద్ధురాలు మృతిచెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొయినాబాద్‌ రూరల్‌, సెప్టెంబరు 15: పింఛన్‌ కోసం లైన్‌లో నిలబడి ఓ వృద్ధురాలు మృతిచెందింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌ గ్రామానికి చెందిన చెన్నకేశవ దేవమ్మ(80) ప్రభుత్వం నుంచి వచ్చే పింఛన్‌తో కాలం వెళ్లదీస్తోంది. ఈ మధ్య ఆమె ఆరోగ్యం సహకరించకపోవడంతో కుటుంబసభ్యులు పంచాయతీ కార్యాలయానికి వెళ్లి ఫించన్‌ తీసుకువస్తున్నారు. మంగళవారం దేవమ్మ పింఛన్‌ కోసం వెళ్లి పంచాయతీ కార్యాలయం ఎదుట వరుసలో నిలబడింది. ఈ క్రమంలో అస్వస్థతకు గురై అక్కడే కుప్పకూలింది.

Updated Date - 2020-09-16T09:52:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising