ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రం..నేడు ఘటనా స్థలానికి సీఐడీ చీఫ్‌

ABN, First Publish Date - 2020-08-22T13:07:06+05:30

శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రం..నేడు ఘటనా స్థలానికి సీఐడీ చీఫ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రంలో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఐడీ విచారణ ప్రారంభించింది. ప్రమాదం, 9 మంది మృతిపై స్థానిక ఈగలపెంట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసు శుక్రవారం రాత్రి సీఐడీకి బదిలీ అయింది. సీఐడీ చీఫ్‌ గోవింద్‌ సింగ్‌ శనివారం ఘటనా స్థలానికి వెళ్తున్నారు. ఆయనతోపాటు ఫోరెన్సిక్‌ నిపుణులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి దుర్ఘటనకు దారి తీసిన కారణాలను విశ్లేషించనున్నారు. ఇందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. 

Updated Date - 2020-08-22T13:07:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising