ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోయి రావమ్మా.. నైరుతి

ABN, First Publish Date - 2020-10-24T09:17:41+05:30

దేశంలో పుష్కలంగా వర్షాలు కురిపించిన నైరుతి రుతుపవనాలు మరో నాలుగు రోజుల్లో నిష్క్రమించనున్నాయి. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌/అమరావతి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): దేశంలో పుష్కలంగా వర్షాలు కురిపించిన నైరుతి రుతుపవనాలు మరో నాలుగు రోజుల్లో నిష్క్రమించనున్నాయి. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం శుక్రవారం ఉదయం బంగ్లాదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ మఽధ్య తీరం దాటింది. ఈ నేపథ్యంలో మధ్య, దక్షిణ భారత దేశంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పాటు గాలులు దిశ మారే వాతావరణం నెలకొంది. దీంతో వచ్చే 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు దేశం నుంచి నిష్క్రమిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదే సమయంలో ఈనెల 28న దక్షిణాదిలో తమిళనాడు, ఏపీ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయని పేర్కొంది. జూన్‌ నుంచి ఇప్పటి వరకు బంగాళాఖాతంలో 12 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. 

Updated Date - 2020-10-24T09:17:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising