ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దారుణం.. తండ్రిని చంపి ఇంట్లోనే కూర్చున్న కొడుకు

ABN, First Publish Date - 2020-10-02T03:41:41+05:30

శంకర్‌పల్లి శ్రీరాంనగర్ కాలనీలో దారుణం జరిగింది. తండ్రి అంజయ్యను చంపి కుమారుడు యాదయ్య కత్తితో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: శంకర్‌పల్లి శ్రీరాంనగర్ కాలనీలో దారుణం జరిగింది. తండ్రి అంజయ్యను చంపి కుమారుడు యాదయ్య కత్తితో ఇంట్లోనే తిరుగుతున్నాడు. చుట్టుపక్కల వాళ్లు ఫొటోలు తీస్తున్నారని లైట్లు ఆర్పి ఇంట్లోనే కూర్చున్నాడు. యాదయ్య మానసిక స్థితి సరిగాలేదని స్థానికులు అంటున్నారు. నిందితుడు యాదయ్యను బయటికి రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated Date - 2020-10-02T03:41:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising