ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వికారాబాద్ జిల్లాలో కలకలం.. ఆవును కాల్చి చంపిన దుండగులు

ABN, First Publish Date - 2020-10-24T23:49:20+05:30

దామగుండలో కాల్పుల కలకలం రేగింది. గుర్తుతెలియని వ్యక్తులు తుపాకీతో ఆవును కాల్చి చంపారు. బుల్లెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్: దామగుండలో కాల్పుల కలకలం రేగింది. గుర్తుతెలియని వ్యక్తులు తుపాకీతో ఆవును కాల్చి చంపారు. బుల్లెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూగజీవాన్ని చంపేందుకు మనసు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఈ చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-10-24T23:49:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising