ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగం పేరుతో అరబ్‌ షేక్‌లకు అమ్మేశాడు

ABN, First Publish Date - 2020-12-11T09:16:50+05:30

వేలల్లో జీతం.. దుబాయ్‌లోని షాపింగ్‌మాల్‌లో కొలువు.. అంటూ ఓ ట్రావెల్‌ ఏజెంట్‌ హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన ఐదుగురు మహిళలను అరబ్‌ షేక్‌లకు అమ్మేసిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పాతబస్తీలో ట్రావెల్‌ ఏజెంట్‌ మోసం..

ఐదుగురు మహిళల అగచాట్లు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): వేలల్లో జీతం.. దుబాయ్‌లోని షాపింగ్‌మాల్‌లో కొలువు.. అంటూ ఓ ట్రావెల్‌ ఏజెంట్‌ హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన ఐదుగురు మహిళలను అరబ్‌ షేక్‌లకు అమ్మేసిన ఉదంతమిది. అక్కడ బాధితులు ఎలాంటి జీతం లేకుండా.. రోజూ 15 గంటల పాటు అవిశ్రాంతంగా గొడ్డుచాకిరీ చేస్తూ.. చిత్రహింసలకు గురవుతున్నారు. బాధితుల ద్వారా విషయం తెలుసుకున్న వారి బంధువులు.. విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.


రెండేసి లక్షలు వసూలు చేసి, వారిని దుబాయ్‌కి పంపిన ఏజెంట్‌ను నిలదీస్తే.. ఒక్కొక్కరికీ రూ. లక్ష చొప్పున చెల్లిస్తే వెనక్కి రప్పించే ఏర్పాటు చేస్తామన్నారని బాధితుల సంబంధీకులు వాపోయారు. ఎంబీటీ నేత అంజదుల్లాఖాన్‌ను ఆశ్రయించడంతో.. ఆయన చొరవ తీసుకుని, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. బాధితులను భారత్‌కు రప్పించాలని.. మిస్రీగంజ్‌కు చెందిన ట్రావెల్‌ ఏజెంట్‌ షఫీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.


Updated Date - 2020-12-11T09:16:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising