ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నేపథ్యంలో సింగరేణి ముందస్తు చర్యలు

ABN, First Publish Date - 2020-04-10T17:32:22+05:30

మంచిర్యాల: కరోనా నేపథ్యంలో సింగరేణి ముందస్తు చర్యలు చేపట్టింది. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ బొగ్గు గని వద్ద ప్రయోగాత్మకంగా డిస్పెక్షన్ టన్నెల్‌ను ఏర్పాటు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల: కరోనా నేపథ్యంలో సింగరేణి ముందస్తు చర్యలు చేపట్టింది. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ బొగ్గు గని వద్ద ప్రయోగాత్మకంగా డిస్పెక్షన్ టన్నెల్‌ను ఏర్పాటు చేసింది. విధులకు హాజరయ్యే కార్మికులకు పూర్తి యాంటీ వైరస్ బాడీ స్ప్రే చేస్తోంది. అతి తక్కువ ఖర్చుతో టన్నెల్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. మిగతా గనుల వద్ద కూడా ఏర్పాటు చేసేందుకు యాజమాన్యం సిద్ధమవుతోంది.


Updated Date - 2020-04-10T17:32:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising