సచివాలయాన్ని కొవిడ్ ఆస్పత్రిగా మార్చాలి: వివేక్
ABN, First Publish Date - 2020-07-07T07:09:11+05:30
సచివాలయాన్ని కొవిడ్ ఆస్పత్రిగా మార్చాలి: వివేక్
సచివాలయ భవనాలను కోవిడ్-19 ఆసుపత్రికి కేటాయించాలని బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి సీఎం కేసీఆర్కు విజ్ణప్తి చేశారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితిలో కొత్త సచివాలయ నిర్మాణం సరికాదని సూచించారు. పాత భవనాలు అంటే, సీఎంకు ఎందుకో కక్ష అని విమర్శించారు.
Updated Date - 2020-07-07T07:09:11+05:30 IST