ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లాట్ కబ్జా చేసి మరీ దౌర్జన్యం.. ఇదీ సర్పంచ్ భర్త నిర్వాకం

ABN, First Publish Date - 2020-12-31T00:08:30+05:30

చేవెళ్ల మండలం మిద్దెంగూడలో సర్పంచ్ భర్త దౌర్జన్యం చేశాడు. మిద్దెంగూడకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ప్లాట్‌ను సర్పంచ్ భర్త సుదర్శన్ కబ్జా చేశాడు. అదేమని శ్రీనివాస్ ప్రశ్నించాడు. అంతే సుదర్శన్ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: చేవెళ్ల మండలం మిద్దెంగూడలో సర్పంచ్ భర్త దౌర్జన్యం చేశాడు. మిద్దెంగూడకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ప్లాట్‌ను సర్పంచ్ భర్త సుదర్శన్ కబ్జా చేశాడు. అదేమని శ్రీనివాస్ ప్రశ్నించాడు. అంతే సుదర్శన్ రెచ్చిపోయాడు. అనుచరులతో కలిసి దాడికి తెగబడ్డాడు. సుదర్శన్ వేధింపులు దాడితోనే ఆగలేదు. మళ్లీ ఫోన్ చేసి కూడా శ్రీనివాస్‌ను బెదిరించాడు. 


Updated Date - 2020-12-31T00:08:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising