ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురుడు పోసిన పారిశుధ్య సిబ్బంది

ABN, First Publish Date - 2020-04-25T08:33:15+05:30

కరోనా కట్టడిలో ముందుండి పనులు చేస్తున్న పారిశుధ్య సిబ్బంది శుక్రవారం గద్వాల పట్టణంలో ఓ యాచకురాలికి పురుడు పోసి మానవతను చాటుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గద్వాలలో నడిరోడ్డుపై మగ బిడ్డకు జన్మనిచ్చిన యాచకురాలు


గద్వాల, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడిలో ముందుండి పనులు చేస్తున్న పారిశుధ్య సిబ్బంది శుక్రవారం గద్వాల పట్టణంలో ఓ యాచకురాలికి పురుడు పోసి మానవతను చాటుకున్నారు. స్థానిక మునిసిపల్‌ కార్యాలయం వద్ద సంస్థానాదీశుల కాలం నాటి పెద్ద ఫిరంగి ఉంది. ఈ ఫిరంగి కింద 10 రోజులుగా మారమ్మ అనే మహిళ (గర్భిణి) ఉంటోంది. ఆమె భర్త అభి.. వారం క్రితం కర్నూల్‌ వెళ్లి తిరిగి రాలేదు. మారమ్మకు శుక్రవారం ఉదయం పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. అక్కడే ఉన్న పారిశుధ్య సిబ్బంది అంజనమ్మ, రైతమ్మ గమనించి పురుడు పోశారు. ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది.  వైద్య సిబ్బంది తల్లీ బిడ్డలను గద్వాల ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.  


Updated Date - 2020-04-25T08:33:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising