ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంగారెడ్డి: గుంతలో పడి గుర్తుతెలియని మహిళ మృతి

ABN, First Publish Date - 2020-09-29T12:41:45+05:30

జిల్లాలోని సదాశివపేటలో గల బీఎస్ఎన్ఎల్ ఆఫీసు ఎదుట గల గుంతలో పడి గుర్తు తెలియని మహిళ మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: జిల్లాలోని సదాశివపేటలో గల బీఎస్ఎన్ఎల్ ఆఫీసు ఎదుట గల గుంతలో పడి గుర్తు తెలియని మహిళ  మృతి చెందింది. బటర్ ఫ్లై లైట్ల ఏర్పాటు కోసం ఇటీవల మున్సిపల్ అధికారులు గుంతను తవ్వించారు. అయితే అధికారులు గుంత దగ్గర హెచ్చరిక బోర్డు లాంటి కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. దీంతో మహిళ మృతికి మున్సిపల్ అధికారులే కారణమని  స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-09-29T12:41:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising