ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శంషాబాద్ ఎయిర్ పోర్టులో తనిఖీలు... 8 కిలోల బంగారం స్వాధీనం

ABN, First Publish Date - 2020-10-05T02:56:14+05:30

శంషాబాద్‌ విమానాశ్రయంలో ఎయిర్‌ కార్గో నుంచి తరలిస్తున్న రూ.6.62 కోట్ల విలువైన 8 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: శంషాబాద్‌ విమానాశ్రయంలో ఎయిర్‌ కార్గో నుంచి తరలిస్తున్న రూ.6.62 కోట్ల విలువైన 8 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకుండా హైదరాబాద్‌ నుంచి ముంబై తరలించే ప్రయత్నం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో  విమానాశ్రయ కస్టమ్స్‌ డిప్యూటీ కమిషనర్‌ శివకృష్ణ అనుమానించి తనిఖీలు చేయడంతో అసలు విషయం బయటపడింది. అయితే ఈ బంగారం ఎవరు పంపారనే విషయాలపై అధికారులు కూపీ లాగుతున్నారు. 

Updated Date - 2020-10-05T02:56:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising