ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్యతో గొడవ.. విద్యుత్ స్తంభం ఎక్కిన కండక్టర్

ABN, First Publish Date - 2020-07-10T20:36:03+05:30

జల్లాలోని హుస్నాబాద్‌లో గల నెహ్రూ మసీదు వద్ద ఓ ఆర్టీసీ కండక్టర్ హల్ చల్ చేశాడు. తాగిన మైకంలో విద్యుత్ స్తంభం ఎక్కి రభస సృష్టించాడు. వివరాల్లోకెళితే.. ఆర్టీసీలో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: జల్లాలోని హుస్నాబాద్‌లో గల నెహ్రూ మసీదు వద్ద ఓ ఆర్టీసీ కండక్టర్ హల్ చల్ చేశాడు. తాగిన మైకంలో విద్యుత్ స్తంభం ఎక్కి రభస సృష్టించాడు. వివరాల్లోకెళితే.. ఆర్టీసీలో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న బాలు.. తన భార్యతో ఘర్షణ పడ్డాడు. ఆ క్రమంలో ఫుల్లుగా తాగి విద్యుత్ స్తంభం ఎక్కి రచ్చ రచ్చ చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుకు నచ్చజెప్పాడు. బాలు స్తంభం దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, బాలుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-07-10T20:36:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising